Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 16న రేణిగుంట నుంచి 'రామాయణ యాత్ర స్పెషల్‌'

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:13 IST)
రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి మార్చి 16వ తేదీన రామాయణ యాత్ర స్పెషల్‌ రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

అయోధ్య, చిత్రకూట్‌, వారణాసి, గయా, నందిగ్రామ్‌, ప్రయాగరాజ్‌, శృంగేశ్వర్‌పూర్‌ సందర్శన ఉంటాయన్నారు. 9రాత్రులు, 10 పగల్లో దర్శనీయ వసతులు కల్పిస్తామని వివరించారు.

టిక్కెట్‌ ధర్‌ స్లీపర్‌క్లాస్‌ రూ.11,395, 3ఏసీ రూ.13,495గా నిర్ణయించారు. ఈ యాత్రా స్పెషళ్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 0877-2222010, 82879 32317, 82879 32313 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments