Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 16న రేణిగుంట నుంచి 'రామాయణ యాత్ర స్పెషల్‌'

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (11:13 IST)
రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి మార్చి 16వ తేదీన రామాయణ యాత్ర స్పెషల్‌ రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

అయోధ్య, చిత్రకూట్‌, వారణాసి, గయా, నందిగ్రామ్‌, ప్రయాగరాజ్‌, శృంగేశ్వర్‌పూర్‌ సందర్శన ఉంటాయన్నారు. 9రాత్రులు, 10 పగల్లో దర్శనీయ వసతులు కల్పిస్తామని వివరించారు.

టిక్కెట్‌ ధర్‌ స్లీపర్‌క్లాస్‌ రూ.11,395, 3ఏసీ రూ.13,495గా నిర్ణయించారు. ఈ యాత్రా స్పెషళ్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 0877-2222010, 82879 32317, 82879 32313 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments