Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సన్నిధిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ దంపతులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:24 IST)
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం గాలిగోపురం వ‌ద్ద మీడియా ఎంపీ మార్గాని భ‌ర‌త్ ని ప‌ల‌క‌రించింది.

తాను వెంక‌టేశ్వ‌రుడి భ‌క్తుడిని అని, అందుకే, కుటుంబ స‌మేతంగా స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చాన‌ని భ‌ర‌త్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకున్న‌ట్లు ఎంపీ చెప్పారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతం, నాయకులు భాస్కర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

కిష్కింధపురి సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ చూడాలనిపించదు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

తర్వాతి కథనం
Show comments