Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సన్నిధిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ దంపతులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:24 IST)
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం గాలిగోపురం వ‌ద్ద మీడియా ఎంపీ మార్గాని భ‌ర‌త్ ని ప‌ల‌క‌రించింది.

తాను వెంక‌టేశ్వ‌రుడి భ‌క్తుడిని అని, అందుకే, కుటుంబ స‌మేతంగా స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చాన‌ని భ‌ర‌త్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకున్న‌ట్లు ఎంపీ చెప్పారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతం, నాయకులు భాస్కర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments