Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల కుంపటిలా ఏపీ... మూడు రోజుల వర్ష సూచన

Webdunia
ఆదివారం, 21 మే 2023 (17:21 IST)
నిప్పుల కుంపటిగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణ వరకు ఏర్పడివున్న ద్రోణి ఏర్పడివుంది. ఈ కారణంగానే ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. 
 
పగటి పూట మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది ఈ కారణంగానే పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశఁ ఉందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments