Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలిలో మైనర్ బాలికపై అత్యాచారం...

Webdunia
ఆదివారం, 21 మే 2023 (16:47 IST)
ఏపీలోని తెనాలిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కామాంధుడిని కొప్పుల రాజుగా గుర్తించారు. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకుని ఆమెకు మాయ మాటలు చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఆ తర్వాత బాలిక ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి చ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి వయసు 40 యేళ్లు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments