Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెనాలిలో మైనర్ బాలికపై అత్యాచారం...

victim
, ఆదివారం, 21 మే 2023 (16:47 IST)
ఏపీలోని తెనాలిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కామాంధుడిని కొప్పుల రాజుగా గుర్తించారు. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలుసుకుని ఆమెకు మాయ మాటలు చెప్పి.. ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. 
 
ఆ తర్వాత బాలిక ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి చ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి వయసు 40 యేళ్లు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.2 వేల నోట్ల మార్పిడికి ఎలాంటి ధృవపత్రాలు అక్కర్లేదు : ఎస్.బి.ఐ