Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా?: కన్నా మండిపాటు

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:39 IST)
వైసీపీ ప్రభుత్వం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. కరోనా రోగుల కోసం ఆలయాల్లో క్వారంన్ టైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు.

జగన్ ప్రభుత్వానికి ఆలయాలు తప్ప మరెక్కడా చోటు దొరకలేదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సీఎం జగన్​కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు.

మరెక్కడా చోటు లేదన్నట్టు ఆలయాల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు శోచనీయమని లేఖలో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కన్నా విమర్శించారు.

జిల్లా కలెక్టర్‌తో మాట్లాడేందుకు తమ పార్టీ నాయకులు ప్రయత్నించారని.. కలెక్టర్ వ్యవహరించిన తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఈ ప్రతిపాదన మానుకుని క్వారంటైన్ కేంద్రాలు మరోచోట పెట్టాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments