Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర చందనం దుంగలుతో మంగళగిరి టోల్ ప్లాజా వద్ద దొరికిన Pushpa స్మగ్లర్

ఐవీఆర్
గురువారం, 5 డిశెంబరు 2024 (13:13 IST)
అల్లు అర్జున్ నటించిన Pushpa చిత్రం గురించి తెలిసిందే. అందులో పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే రీతిలో కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి ఏపీ నుంచి ఎర్రచందనం దుంగల్ని దాటిస్తున్నారు.
 
తాజాగా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద ఎర్రచందనం దుంగలను తీసుకువెళ్తున్న లారీ పట్టుబడింది. పోలీసులు పక్కా సమాచారంతో లారీని ఆపి తనిఖీలు నిర్వహించారు. పేపర్ బండిళ్ల కింద 49 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇవి చెన్నై నుంచి అస్సాంకు తీసుకువెళ్తున్నట్లు తేలింది. వీటి విలువ కోటిన్నరకు పైగా వుంటుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments