Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానం పుష్కర ఘాట్‌లో చిక్కిన పులస - రూ.26 వేలకు విక్రయం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:55 IST)
అత్యంత రుచికరమైన చేరగా పేరుకెక్కిన పులస చేప కోసం ధనవంతులు ఎంత ధరకైనా చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో సందర్భాల్లో దీని ధర ఇది వేల నుంచి లక్షల్లో కూడా పలుకుతుంది. తాజాగా యానాం పుష్కర ఘాట్‌‍లో పులస చేప ఓ జాలరికి చిక్కింది. దీన్ని ఓ మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేసింది. ఆమె నుంచి మరో రాజకీయ నేత రూ.26 వేలకు దక్కించుకున్నారు. 
 
మంగళవారం సాయంత్రం యానాం పుష్కర ఘాట్‌లో ఓ జాలరి వలకు ఈ పులస చిక్కడంతో అతని పంట పండింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం చేయగా నాలక్ష్మి అనే మహిళ రూ.19 వేలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇదే చేపను రావులపాలేనికి చెందిన ప్రముఖ నాయుకుడి కోసం ఓ వ్యక్తి రూ.26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరి నదికి ఎదురీదే ఈ పులస చేప ఇతర చేపల వంటకాల కంటే అత్యంత రుచికరంగా ఉంటుంది. దీనికితోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేప కోసం ధనవంతులు పోటీపడుతుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments