Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వస్తున్నారు... మందులు షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (13:02 IST)
ఈ దారిలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు.. అందువల్ల ఈ రహదారిలో ఉండే మందుల షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే. లేదంటే మేమే మూసివేస్తాం అంటూ షాపు యజమానులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన యజమానులు షాపులు మాసివేశారు. 
 
మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ భేటీకి ముఖ్యమత్రి జగన్ హాజరవుతున్నారు. దీంతో ఆయన సచివాలయానికి రానున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు రుణాల మంజూరుపై బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. 
 
ఈ నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మందడంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల మహా ధర్నా కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు. జాతీయ రహదారి దిగ్బంధనానికి బయల్దేరిన రైతులు, రైతు కూలీలను కూడా అడ్డుకున్నారు. 
 
అంతేకాదు మందడంలో మెడికల్ షాపులను కూడా బంద్ చేయించారు. సాధారణంగా ఎలాంటి బంద్‌కు అయినా మందుషాపులు, పాల సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు. కానీ, సీఎం జగన్ సచివాలయానికి వస్తుంటే మందుల షాపులతో పాటు... చివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మూసివేయించడం ఇది చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments