Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వస్తున్నారు... మందులు షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (13:02 IST)
ఈ దారిలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు.. అందువల్ల ఈ రహదారిలో ఉండే మందుల షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే. లేదంటే మేమే మూసివేస్తాం అంటూ షాపు యజమానులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన యజమానులు షాపులు మాసివేశారు. 
 
మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ భేటీకి ముఖ్యమత్రి జగన్ హాజరవుతున్నారు. దీంతో ఆయన సచివాలయానికి రానున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు రుణాల మంజూరుపై బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. 
 
ఈ నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మందడంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల మహా ధర్నా కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు. జాతీయ రహదారి దిగ్బంధనానికి బయల్దేరిన రైతులు, రైతు కూలీలను కూడా అడ్డుకున్నారు. 
 
అంతేకాదు మందడంలో మెడికల్ షాపులను కూడా బంద్ చేయించారు. సాధారణంగా ఎలాంటి బంద్‌కు అయినా మందుషాపులు, పాల సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు. కానీ, సీఎం జగన్ సచివాలయానికి వస్తుంటే మందుల షాపులతో పాటు... చివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మూసివేయించడం ఇది చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments