సీఎం వస్తున్నారు... మందులు షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (13:02 IST)
ఈ దారిలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు.. అందువల్ల ఈ రహదారిలో ఉండే మందుల షాపు, ఆస్పత్రి మూసివేయాల్సిందే. లేదంటే మేమే మూసివేస్తాం అంటూ షాపు యజమానులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. దీంతో బెదిరిపోయిన యజమానులు షాపులు మాసివేశారు. 
 
మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ఈ భేటీకి ముఖ్యమత్రి జగన్ హాజరవుతున్నారు. దీంతో ఆయన సచివాలయానికి రానున్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు రుణాల మంజూరుపై బ్యాంకు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. 
 
ఈ నేపథ్యంలో, పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మందడంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైతుల మహా ధర్నా కార్యక్రమానికి కూడా అనుమతి ఇవ్వలేదు. జాతీయ రహదారి దిగ్బంధనానికి బయల్దేరిన రైతులు, రైతు కూలీలను కూడా అడ్డుకున్నారు. 
 
అంతేకాదు మందడంలో మెడికల్ షాపులను కూడా బంద్ చేయించారు. సాధారణంగా ఎలాంటి బంద్‌కు అయినా మందుషాపులు, పాల సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు. కానీ, సీఎం జగన్ సచివాలయానికి వస్తుంటే మందుల షాపులతో పాటు... చివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా మూసివేయించడం ఇది చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments