Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రెచ్చిపోయిన సైకోలు.. ఇద్దరు మహిళల గొంతు కోశారు...

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళల గొంతుకోశారు. ఈ దారుణ ఘటనలు గుంటూరు, కడప జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా రేపల్లె మండలం, పేటేరు గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ రోడ్డుపై వెళుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి గొంతుకోసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రవంగా గాయపడిన నిర్మలను ఇతర పాదాచారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నూర్ బాషా కాలనీలో ఓ మహిళపై దస్తగిరి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అదే కాలనీకి చెందిన సుబ్బలక్షమ్మ అనే మహిళ ఉదయాన్నే పాల కోసం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ఘటనలపై ఆయా ప్రాంతానికు చెందిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments