Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 7లోపు ప్రొఫెషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌ టెస్టు పరీక్ష ఫీజు చెల్లించాలి

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:47 IST)
కర్నూలు జిల్లాలో ప్రొఫెషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌ టెస్టు పరీక్షలకు జిల్లా పరిషత్‌, ఎంపీఎల్‌, ఎయిడెడ్‌, ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు మే 7వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించాలని డీఈవో సాయిరాం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్‌జీబీటీ, ఈజీబీటీ, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌-2 అటోమేటిక్‌ అడ్వాన్సుడ్‌మెంట్‌ స్కీమ్‌ ఎగ్జామినేషనర్‌ ఫర్‌ గ్రేడ్‌-2 పండిట్స్‌, పీఈటీలు, స్పెషల్‌ టీచర్స్‌ ఇన్‌క్రాఫ్ట్‌, టైలరింగ్‌ సీవింగ్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌కు సంబంధించిన పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు.

వీటితో పాటు అగ్రికల్చర్‌ అండ్‌ రేడియో టెక్నాలజీ, సింపుల్‌ ఓరియెంటేషన్‌ టెస్టు ఫర్‌ గ్రేడ్‌-1 పండిట్స్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షకు హాజరు అయ్యే ఉపాధ్యాయులు తమ పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా రూ.200 మే నెల 7వ తేదీలోపు చెల్లించా లని తెలిపారు.

రూ.60 అపరాధ రుసుముతో మే 15లోపు చెల్లించవచ్చని తెలిపారు. పరీక్షలు జరిగే తేదీ వివరాలను త్వరలో తెలియజేస్తామని డీఈవో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments