హైదరాబాద్‌కు వస్తున్న ప్రియాంకా గాంధీ.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 మే 2023 (09:34 IST)
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా నేత ప్రియాంకా గాంధీ హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ నెల 8వ తేదీన జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పీసీసీ నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. 
 
నిజానికి ఈ నెల 5 లేదా 6వ తేదీనే సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారని ఇదివరకే ప్రకటించారు. కానీ, సభ 8వ తేదీకి వాయిదా పడినట్లు తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈనెల 8వ తేదీతో ముగియనుంది. అక్కడి నుంచి దిల్లీకి తిరిగివెళుతూ ఆమె హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments