Webdunia - Bharat's app for daily news and videos

Install App

2017 ప్రతిభా అవార్డు విజేతల ఎంపిక... వివరాలు ఆ వెబ్‌సైట్లో...

అమరావతి : 2017 సంవత్సరానికి సంబంధించి ప్రతిభా అవార్డుల విజేతలను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను CSE వెబ్ సైట్ cseap.gov.in లో పొందుపర్చినట్లు ఒక ప్రకటనలో రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు. వెబ్ సైట్‌ను పరిశీలించి, విజేతల వివర

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (18:59 IST)
అమరావతి : 2017 సంవత్సరానికి సంబంధించి ప్రతిభా అవార్డుల విజేతలను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను CSE వెబ్ సైట్ cseap.gov.in లో పొందుపర్చినట్లు ఒక ప్రకటనలో రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు. వెబ్ సైట్‌ను పరిశీలించి, విజేతల వివరాలను ఆన్ లైన్ ద్వారా నవంబర్ 30 తేదీలోగా పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కమిషనర్ కోరారు. 
 
విద్యార్థి, తండ్రి, పాఠశాల, బ్యాంకు పేర్లతో పాటు బ్యాంకు అకౌంట్ నెంబరు, ఏ బ్రాంచి, IFSC కోడ్ తదితర వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చాలన్నారు. దీనిద్వారా ప్రతిభా అవార్డు ద్వారా అందే స్కాలర్‌షిప్‌ను సదరు విద్యార్థి అకౌంట్‌లో నేరుగా జమ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

Rashmika: ప్రేమికులుగా మనం ఎంతవరకు కరెక్ట్ ? అంటున్న రశ్మిక మందన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments