Webdunia - Bharat's app for daily news and videos

Install App

1,056 మద్యం బాటిళ్ల స్వాధీనం..ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (21:30 IST)
మచిలీపట్నం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుండి జిల్లాలోకి అక్రమ మద్యం చొరబడకుండా, సరిహద్దు ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిత్యం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

కొంతమంది అక్రమ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని నేరాలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాకు పూనుకుని పోలీసుల వలకు చిక్కుతున్నారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా పందిలపల్లి గ్రామానికి చెందిన దివ్యభారతి, మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి టాటా ఇండికా కారులో 20 కేసులలో మొత్తం 1056 మద్యం బాటిల్ ఎక్కించి వాటిని నందిగామ తరలించే క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులకు పట్టుబడ్డారు.

పోలీసు ప్రత్యేక బృందం ఎస్ఐ మురళీకృష్ణ, సాండ్ మొబైల్ పార్టీ సిబ్బందితో కలసి వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంట్యాలవారి గూడెం వద్ద కాపు కాసి వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమ మద్యాన్ని కారులో తరలిస్తున్న వాహన డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయారు.

పోలీసులు కారును తనిఖీ చేయటంతో 1,056 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిరువురిపై వత్సవాయి పోలీస్ స్టేషన్లో  ఎక్సైజ్ కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments