Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి కానుకల వెల్లువ.. పోస్కో నుంచి రూ.9కోట్ల విరాళం

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (11:42 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న స్వామికి శంఖుచక్రాలు కానుకగా ఓ తమిళ భక్తులు అందజేశాడు. ప్రస్తుతం పోస్కో సంస్థ శ్రీవారికి భారీగా విరాళం ఇచ్చింది.
 
శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.9 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. 
 
శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. అలాగే హుండీ ఆదాయం కూడా కోవిడ్‌కు ముందులా కోట్లలో వుందని టీటీడీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments