Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కుమార్తె హత్యకు అనుమతి ఇవ్వండి : తల్లిదండ్రుల వినతి

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:08 IST)
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తమ కుమార్తె హత్యకు అనుమతి ఇవ్వాలంటూ ఓ జంట న్యాయస్థానాన్ని మొరపెట్టుకుంది. అంటే మెర్సి కిల్లింగ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ చిత్తూరు జిల్లా కోర్టులో దాఖలైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నీరుగట్టు వారిపల్లికి చెందిన ఓ జంటకు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుమార్తె ఉంది. ఆమె మంచానికే పరిమితమైంది. పైగా, ఆ జంటకు ఆర్థిక స్తోమత పెద్దగా లేదు. దీంతో అనారోగ్యం బారినపడిన కుమార్తె పోషణ ఆ జంటకు భారమైంది. 
 
పైగా, దాతల ఆర్థిక సాయం కోసం చాలా రోజులుగా ఎదురు చూశామని, ఎవరూ ముందుకు రాలేదన్నారు. అదేసమయంలో రోజురోజుకూ వ్యాధి ముదురుతుండటంతో తమ కళ్ల ముందు బిడ్డపడుతున్న బాధను చూడలేకపోతున్నామని పిటిషన్‌లో కోరారు. అందువల్ల తమ కుమార్తెను హత్యకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును వేడుకుంటున్నారు. అయితే, ఈ పిటిషన్‌కు కోర్టు స్వీకరిస్తుందా? లేదా అన్నది తేలాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments