Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీకి పోలీసుల బ్రేక్

Webdunia
సోమవారం, 12 జులై 2021 (15:39 IST)
విజ‌య‌వాడ‌లో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీకి పోలీసులు బ్రేక్ వేశారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు తగ్గించాలని విజయవాడ సిటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ప్రారంభం అయింది.

కానీ, ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు. దీనితో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్ సెంట‌ర్లో వాగ్వాదం జ‌రిగింది. పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతూ అధిష్టానం పిలుపు మేరకు చేస్తున్న ర్యాలీని, పోలీసులు అడ్డుకోవడం దారుణమ‌ని, సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు నరహర శెట్టి నర్శింహారావు అన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఇటువంటి సైకిల్ ర్యాలీ ఈ నెల 15న భారీగా చేస్తామ‌న్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments