Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (15:01 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం శుక్రవారం అమరావతికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ల మధ్య సరదా సంభాషణ జరిగింది. సభా వేదికపై ప్రధాని మోడీతో కరచాలనం చేస్తున్న సమయంలో మంత్రి లోకేశ్‌తో సరదా వ్యాఖ్యలు చేశారు. నీకెన్ని సార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి ఢిల్లీకి రావా? అని లోకేశ్‌తో అన్నారు. గత పర్యటన సమయంలోనూ ఇదే అంశాన్ని మంత్రి లోకేశ్‌తో ప్రధాని అన్నారు. అయితే, ఇందుకు బదులిచ్చిన మంత్రి నారా లోకేశ్... త్వరలోనే కుటుంబ సమేతంగా ఢిల్లీకి వస్తారని ప్రధాని మోడీకి మాటిచ్చారు. 
 
అలాగే, సభా వేదికపై మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో ప్రసంగించే సమయంలో దగ్గు వచ్చింది. ఆ తర్వాత తన ప్రసంగం ముగించుని తన స్థానానికి వెళ్లారు. పిమ్మట ప్రధాని మోడీ.. పవన్‌ను పిలిచి చాక్లెట్ అందజేశారు. దీంతో ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments