Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి కోర్టుల్లో భౌతిక విచారణలు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు తగ్గింది. దీంతో రాత్రిపూట కర్ఫ్యూను కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి కోర్టుల్లో భౌతిక విచారణకు ఏపీ హైకోర్టు సమ్మతించింది. 
 
హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో బుధవారం నుంచి భౌతిక విచారణలు జరుగనున్నాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏపీ రవీంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కోవిడ్ మూడో దశ అల ప్రభావం కారణంగా జనవరి 17వ తేదీ నుంచి హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాల్లో వర్చువల్ విధానంలో విచారణలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments