Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి కోర్టుల్లో భౌతిక విచారణలు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా మేరకు తగ్గింది. దీంతో రాత్రిపూట కర్ఫ్యూను కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి కోర్టుల్లో భౌతిక విచారణకు ఏపీ హైకోర్టు సమ్మతించింది. 
 
హైకోర్టుతో పాటు దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో బుధవారం నుంచి భౌతిక విచారణలు జరుగనున్నాయి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏపీ రవీంద్రబాబు ఉత్తర్వులు జారీచేశారు. 
 
కోవిడ్ మూడో దశ అల ప్రభావం కారణంగా జనవరి 17వ తేదీ నుంచి హైకోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాల్లో వర్చువల్ విధానంలో విచారణలు జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments