Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్

CM Jagan
Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. తాడేపల్లి నివాసం విడిది వదిలి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ వైకాపా కార్యకర్త వివాహానికి ఆయన హాజరై, ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో వైకాపా కార్యకర్త ప్రశాంత్ వివాహం శరణ్య అనే యువతితో జరిగింది. ఈ వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. 
 
ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైకాపా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments