Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను తుఫానుగా ఫణి.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం..

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:07 IST)
దక్షిణ బంగాళాఖాతంలో ఫణి తుఫాన్ స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో అది కాస్త తీవ్ర తుఫానుగా మారి, మే 1వ తేదీ సాయంత్రానికి తీవ్ర పెనుతుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఫణి తుఫాన్ చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
 
వాయువ్యదిశగా కదులుతున్న ఫణి తుఫాన్ మే 1వ తేదీకి దిశ మార్చుకునే సూచనలున్నాయి. తర్వాత ఉత్తర వాయువ్యదిశగా ఒడిశా తీరం వైపు పయనించనున్నట్లు సమాచారం అందుతోంది. దక్షిణ కోస్తాలో నేటి నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మే 3, 4 తేదీలలో ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ఓడరేవుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments