Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ- జగన్ కోసమేనా?

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (10:41 IST)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 25 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. 
 
పవన్ కళ్యాణ్, అమిత్ షా మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ముఖ్యంగా తెలుగు మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న ధర్మాబాద్ ప్రాంతంలో బీజేపీ కూటమి అభ్యర్థుల కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని అమిత్ షా ప్రతిపాదించినట్లు వర్గాలు వెల్లడించాయి. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్‌ను పాల్గొనాలని బీజేపీ అధిష్టానం గతంలోనే ఆలోచించడం గమనార్హం.సరస్వతీ పవర్ భూములను ఆలంబనగా చేసుకుని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

వారి కుటుంబ తగాదాగా ఈ వివాదం బయటకు వచ్చిన రోజునే పవన్ కల్యాణ్ అప్రమత్తమై సరస్వతీ పవర్‌కు చెందిన వాటిలో ప్రభుత్ భూములు ఉన్నాయేమో చూడాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments