Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ కుటుంబానికి దేవుడు ఆ శక్తిని ఇవ్వాలి- పవన్ కల్యాణ్

టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని.. తన తరపున జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పి

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (12:29 IST)
టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంతో విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని.. తన తరపున జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. హరికృష్ణ మరణంపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ఓ లేఖను పోస్టు చేశారు. 
 
నల్గొండ దిల్లాలో రోడ్డు ప్రమాదానికి హరికృష్ణ గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడ్డారని అనుకునేలోపే.. విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని.. పవన్ తెలిపారు. 
 
హరికృష్ణ మృతి నేపథ్యంలో నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని పవన్ వ్యాఖ్యానించారు. పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments