Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ఆదేశిస్తే... రెడ్ల తలలు తెగనరుకుతా! : జన సైనికుడు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (17:36 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసైనికుడు రెచ్చిపోయాడు. జనసేనాని సై అంటే.. రెడ్డిల తల తెగనరుకుతా అని హెచ్చరించారు. నేను రెడీ... మీరు రెడీనా అంటూ జనసేన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించాడు. 
 
జనసేన పార్టీ ఆత్మీయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మదనపల్లిలో అనంతపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ నేత సాకే పవన్ కూడా హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఆదేశిస్తే కనుక ఇప్పుడే రంగంలోకి దిగుతానని, వైసీపీ నేతల తలలు నరుకుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బనాయించే కేసులకు తమ కార్యకర్తలెవరూ భయపడే ప్రసక్తే లేదని అన్నాడు. 
 
అనంతపురం జిల్లాలో ప్రకాశ్ రెడ్డే కాదు ఏ రెడ్డి అయినా సరే, వారి తలలు నరికేందుకు 'నేను రెడీ'..'మీరు రెడీనా?' అంటూ కార్యకర్తలను ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో సభా వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ సహా నాదెండ్ల మనోహర్ తదితర నేతలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పార్టీ పెద్దలు ఆయన్ను శాంతపరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments