నంద్యాల శిరివెళ్ళలో పవన్ కళ్యాణ్ రచ్చబండ

Webdunia
ఆదివారం, 8 మే 2022 (12:30 IST)
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఏపీలోని నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలోని శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అలాగే, నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. 
 
ఈ సందర్భంగా శిరివెళ్ళలో జరిగే కార్యక్రమంలో ఆత్మహత్యలు చేసుకున్న 130 మంది రైతు కుటుంబాలకు పవన్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అలాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. 
 
కాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోకా యాత్ర సాగుతున్న విషయం తెల్సిందే. ఈ యాత్ర కోసం పవన్ ఆదివారం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి శిరివెళ్ళ గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments