Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల శిరివెళ్ళలో పవన్ కళ్యాణ్ రచ్చబండ

Webdunia
ఆదివారం, 8 మే 2022 (12:30 IST)
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఏపీలోని నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలోని శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అలాగే, నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. 
 
ఈ సందర్భంగా శిరివెళ్ళలో జరిగే కార్యక్రమంలో ఆత్మహత్యలు చేసుకున్న 130 మంది రైతు కుటుంబాలకు పవన్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అలాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. 
 
కాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోకా యాత్ర సాగుతున్న విషయం తెల్సిందే. ఈ యాత్ర కోసం పవన్ ఆదివారం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి శిరివెళ్ళ గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments