Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో 10 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుడు - ఇద్దరికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (11:57 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. వెస్ట్ ఢిల్లీలోని సుభాష్ నగరులో ఓ దుండగుడు 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. ముందు వెళుతున్న కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన్ దృశ్యాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెల 16వ తేదీన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పూరి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత వెస్ట్ ఢిల్లీలో కాల్పుల ఘటన జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments