ఢిల్లీలో 10 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుడు - ఇద్దరికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (11:57 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. వెస్ట్ ఢిల్లీలోని సుభాష్ నగరులో ఓ దుండగుడు 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. ముందు వెళుతున్న కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన్ దృశ్యాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెల 16వ తేదీన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పూరి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత వెస్ట్ ఢిల్లీలో కాల్పుల ఘటన జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments