కరోనా కేసులు పెరుగుతుంటే స్కూల్స్ కొనసాగింపా? పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (17:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ పాఠశాలలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇపుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
రాష్ట్రంలో మంగళవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూతో పాటు ఇతరాత్రా ఆంక్షలు అమలు చేస్తూనే మరోవైపు బడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదన్నారు. కోవిడ్ తీవ్ర తగ్గేంత వరకు ప్రత్యక్ష బోధనా తరగతులను వాయిదావేయాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా, 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాలేదని, వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వంటి అంశాలను పరిగణనలోని తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్టు చెప్పారు. అలాగే, కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలను మరో గంట పాటు తెరిచివుంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచిత నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments