Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇక ఇంగ్లీష్ మీడియం

తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇక ఇంగ్లీష్ మీడియం
, మంగళవారం, 18 జనవరి 2022 (12:28 IST)
తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీష్ మీడియం వుండనుంది. దీంతో అన్నీ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం బోధించనున్నారు. 2022-23 నుంచే ఈ విధానం అమలులోకి రానుంది. 
 
సోమవారం అధికారికంగా సీఎం కేసీఆర్ నివాసంలో భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే మీటింగ్‌లో మన ఊరు మన బడి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రూ.7వేల 289కోట్లు వెచ్చించి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు.
 
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన సబ్ కమిటీకి ఆమోదం తెలిపింది కేబినెట్. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఫీజును సైతం రెగ్యూలేట్ చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ సచివాలయాలే ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ...