స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

సెల్వి
గురువారం, 21 నవంబరు 2024 (12:57 IST)
Pawan kalyan
స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా లాభాల్లోకి తీసుకువచ్చేందుకు తాము కమిటెడ్‌గా వున్నామని పవన్ అన్నారు. 
 
గత వైసీపీ హయాంలో జగన్ స్టీల్ ప్లాట్ భూములను అమ్మాలని సలహా ఇచ్చారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు. 
 
గతంలో ఈ అంశాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు వెనుక ఎంతోమంది త్యాగాలున్నాయని గుర్తు చేశారు. గతంలో కూడా భూములు అమ్మాలని ప్రభుత్వం సూచిస్తే కార్మికులు మమ్మల్ని సంప్రదించారని డిప్యూటీ సీఎం అన్నారు. విశాఖ నగరంలో వాయు కాలుష్యం నిర్థిష్ట ప్రమాణాలకు లోబడే ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments