Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్.. జూలై 9న ఏలూరు నుంచి..

Webdunia
శనివారం, 1 జులై 2023 (18:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రను జనసేన విడుదల చేసింది. రెండో విడత వారాహి యాత్రను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. 
 
ఏలూరు నగరం నుంచి రెండో దశ వారాహి యాత్రను స్వయంగా పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతంగా ముగిసింది. మిగిలిన 24 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments