Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్.. జూలై 9న ఏలూరు నుంచి..

Webdunia
శనివారం, 1 జులై 2023 (18:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రను జనసేన విడుదల చేసింది. రెండో విడత వారాహి యాత్రను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. 
 
ఏలూరు నగరం నుంచి రెండో దశ వారాహి యాత్రను స్వయంగా పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతంగా ముగిసింది. మిగిలిన 24 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments