రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్.. జూలై 9న ఏలూరు నుంచి..

Webdunia
శనివారం, 1 జులై 2023 (18:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రను జనసేన విడుదల చేసింది. రెండో విడత వారాహి యాత్రను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. 
 
ఏలూరు నగరం నుంచి రెండో దశ వారాహి యాత్రను స్వయంగా పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతంగా ముగిసింది. మిగిలిన 24 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

తల్లి తో అవార్డ్ అందుకున్న మధుర క్షణాల్లో సాయి దుర్గ తేజ్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments