Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్.. జూలై 9న ఏలూరు నుంచి..

Webdunia
శనివారం, 1 జులై 2023 (18:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రను జనసేన విడుదల చేసింది. రెండో విడత వారాహి యాత్రను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. 
 
ఏలూరు నగరం నుంచి రెండో దశ వారాహి యాత్రను స్వయంగా పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతంగా ముగిసింది. మిగిలిన 24 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments