Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (11:44 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. కాకినాడ వేదికగా సాగుతున్న ఈ దీక్ష రైతు సమస్యల కోసం చేస్తున్నారు. ఈ దీక్ష పేరు రైతు సౌభాగ్య దీక్ష అని నామకరణం చేశారు. ఈ దీక్ష కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 
 
కాకినాడ నగరంలోని జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో పవన్ దీక్షకు కూర్చొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనేది పవన్ ప్రధాన డిమాండ్. పవన్ కళ్యాణ్ దీక్షలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, సినీ నటుడు నాగబాబులు కలిసి పాల్గొన్నారు.
 
"ఉభయ గోదావరి జిల్లాల ధాన్యం రైతుల గోడు ప్రభుత్వానికి వినిపించేలా, 'రైతు సౌభాగ్య దీక్ష' పేరుతో గురువారం కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రోజు నిరాహార దీక్ష. రైతుకు సంఘీభావం తెలుపుదాం, వారి కన్నీటిని తుడవడానికి ప్రయత్నిద్దాం!" అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments