Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (10:19 IST)
గుంటూరు జిల్లా నంబూరు మండల పరిధిలోని దశావతార వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సందర్శించుకున్నారు. ఆదివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 
 
ఆలయానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేనాని పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments