Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేనాని

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (10:19 IST)
గుంటూరు జిల్లా నంబూరు మండల పరిధిలోని దశావతార వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సందర్శించుకున్నారు. ఆదివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. 
 
ఆలయానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో జనసేనాని పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌ కల్యాణ్‌కి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments