Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు.. ఆవిడ వద్ద ఆశీర్వాదం

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (12:16 IST)
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం చేరుకుని పిఠాపురంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ) కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
పార్టీ జెండాలు పట్టుకుని మోటారు సైకిళ్లు, కార్లతో ర్యాలీ దారి పొడవునా మద్దతుదారులు పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. జై జన సేన.. అంటూ ర్యాలీలో ప్రతిధ్వనించారు. పిఠాపురం, దాని పరిసర ప్రాంతాలలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ర్యాలీ పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి వీలుగా పాదగయ కేష్త్రం వద్ద ముగిసింది.
 
అంతకుముందు.. నామినేషన్‌కు వెళ్లేందుకు పవన్ కల్యాణ్ ఆ క్రిస్టియన్ మహిళ ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ కోసం ప్రార్థన చేసి భారీ మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన క్రిస్టియన్ మహిళ, పెద్దావిడ కాళ్ళకు నమస్కరించి పవన్ కల్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments