అభిమాని కుటుంబాన్ని చూసి కంటతడి పెట్టిన పవన్ కళ్యాణ్...

పాయకరావుపేటలో మంగళవారం అర్థరాత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తునిలో విద్యుత్‌ షాక్‌తో మృత

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (19:21 IST)
పాయకరావుపేటలో మంగళవారం అర్థరాత్రి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుద్ఘాతానికి గురై ఇద్దరు యువకులు భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తునిలో విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన.. కార్యకర్త శివ కుటుంబాన్ని పవన్‌ పరామర్శించారు. 
 
అభిమానుల మృతిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తల్లడిల్లిపోయారు. శోకసంద్రంలో ఉన్న అభిమాని కుటుంబాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. శివకు మూడు నెలల బాబుకు పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. శివ కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మానాన్నలకు ఆరోగ్యం సరిగా లేక ఇంటిపట్టునే ఉంటున్న విషయాన్ని స్థానిక నాయకులు, అభిమానులు పవన్ కళ్యాణ్‌కు తెలియజేయడంతో ఆ కుటంబాన్ని అన్నివేళలా అదుకుంటానని అధైర్యపడవద్దని శివ సతీమణి, తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments