రైతు బంధు చెక్కును తిరిగిచ్చిన హీరో మహేష్ బాబు దంపతులు

రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి,

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (19:01 IST)
రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి, నమ్రత శిరోద్కర్ పేరున 1.20 ఎకరాలు భూమి ఉంది.
 
శుక్రవారం సమ్రతా శిరోద్కర్, మహేష్ బాబులకు వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి  రైతుబంధు చెక్కులు అందచేయగా సదరు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందచేశారు మహేష్ బాబు దంపతులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments