Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బంధు చెక్కును తిరిగిచ్చిన హీరో మహేష్ బాబు దంపతులు

రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి,

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (19:01 IST)
రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి, నమ్రత శిరోద్కర్ పేరున 1.20 ఎకరాలు భూమి ఉంది.
 
శుక్రవారం సమ్రతా శిరోద్కర్, మహేష్ బాబులకు వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి  రైతుబంధు చెక్కులు అందచేయగా సదరు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందచేశారు మహేష్ బాబు దంపతులు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments