Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బంధు చెక్కును తిరిగిచ్చిన హీరో మహేష్ బాబు దంపతులు

రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి,

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (19:01 IST)
రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి, నమ్రత శిరోద్కర్ పేరున 1.20 ఎకరాలు భూమి ఉంది.
 
శుక్రవారం సమ్రతా శిరోద్కర్, మహేష్ బాబులకు వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి  రైతుబంధు చెక్కులు అందచేయగా సదరు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందచేశారు మహేష్ బాబు దంపతులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments