Webdunia - Bharat's app for daily news and videos

Install App

RTC bus: కదులుతున్న బస్సులో ప్రయాణీకుడికి గుండెపోటు.. ఏమైందంటే?

సెల్వి
ఆదివారం, 29 డిశెంబరు 2024 (20:22 IST)
కదులుతున్న బస్సులో గుండెపోటుతో ఒక ప్రయాణీకుడు మరణించాడు. ఆదివారం కరీంనగర్ నుండి బండలింగపూర్ వెళ్తున్న టీజీఆర్టీసీ బస్సులో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. 60 సంవత్సరాల వయస్సు గల ఒక ప్రయాణీకుడు ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. 
 
డ్రైవర్ నేరుగా బస్సును గంగాధర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే, బస్సు ఆసుపత్రికి చేరుకునే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments