Webdunia - Bharat's app for daily news and videos

Install App

RTC bus: కదులుతున్న బస్సులో ప్రయాణీకుడికి గుండెపోటు.. ఏమైందంటే?

సెల్వి
ఆదివారం, 29 డిశెంబరు 2024 (20:22 IST)
కదులుతున్న బస్సులో గుండెపోటుతో ఒక ప్రయాణీకుడు మరణించాడు. ఆదివారం కరీంనగర్ నుండి బండలింగపూర్ వెళ్తున్న టీజీఆర్టీసీ బస్సులో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. 60 సంవత్సరాల వయస్సు గల ఒక ప్రయాణీకుడు ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. 
 
డ్రైవర్ నేరుగా బస్సును గంగాధర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అయితే, బస్సు ఆసుపత్రికి చేరుకునే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments