Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాపీ మేస్త్రీతో ప్రేమేంటి? మందలించినందుకు ప్రియుడిని పెళ్లాడి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:21 IST)
గుంటూరు జిల్లా వివేకానంద నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. తాపీ పని చేసే ఓ యువకుడితో ప్రేమలో పడిన కుమార్తెను తల్లి మందలించడంతో ఆమె ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వివేకానంద నగర్‌కు చెందిన ప్రదీప్తి ఇంటర్ చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లే క్రమంలో తాపీ పనిచేసుకునే యువకుడు కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.
 
విషయం యువతి ఇంట్లో తెలియడంతో.... తాపీ మేస్త్రీతో ప్రేమేంటి, పెళ్లేంటి అని ఆమె తల్లి మందలించినట్లు సమాచారం. దీనితో మనస్తాపం చెందిన యువతి తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. అనంతరం వాళ్లిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటించడమేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments