‘పాపం పసివాడు’.. జగన్ చాలా అమాయకుడు.. పవన్ ఎద్దేవా

Webdunia
బుధవారం, 17 మే 2023 (13:33 IST)
జనసేన-వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అధికార పార్టీ నేతలు పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న సీఎం జగన్.. జనసేన పార్టీ అధినేత పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయన్నారు. పనిలో పనిగా పవన్ మూడు పెళ్లిళ్లను మళ్లీ లాగుతూ తన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. తాజాగా సీఎం జగన్‌ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా, పవన్ జగన్ పరిస్థితిని ‘పాపం పసివాడు’ అనే ఫీచర్ ఫిల్మ్‌తో పోల్చారు.
 
"అతను (జగన్) చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం: అతని చేతిలో ‘సూట్‌కేస్‌’కి బదులుగా, తన అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసిన బహుళ ‘సూట్‌కేస్ కంపెనీలను’ ఉంచండి.. "అని పవన్ అన్నారు.
 
ఏదో ఒక రోజు రాయలసీమ జగన్ మరియు అతని అనుచరుల గుంపు నుండి విముక్తి పొందుతుందని జనసేన అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ఏపీ నదుల ఒడ్డున వున్న ఇసుకను దోచుకోవాలని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments