Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో టెన్త్ సిప్లమెంటరీ పరీక్షల టైం టేబుల్ రిలీజ్

Webdunia
బుధవారం, 17 మే 2023 (13:27 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ పదో తరగతి సిప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఆయా పరీక్షల తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షకు 3.30 గంటల పాటు పరీక్ష రాసే సమయాన్ని కేటాయించారు. 
 
టెన్త్ అకడమిక్ ప్రోగ్రాం, ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కోర్సులోని అన్ని సబ్జెక్టులకు ఆబ్జెక్టివ్ పేపర్‌ ప్రశ్నపత్రానికి చివరి అరగంటలో జవాబులు రాయాల్సివుంటుంది. ఇది రెండు విద్యా కోర్సులకు వర్తిస్తుంది. ఈ టైమ్ టేబుల్‌ ప్రకారం ప్రభుత్వ సెలవులు, సాధారణ సెలవులు వచ్చినప్పటికీ ఆయా తేదీల్లో మాత్ర పరీక్షలను నిర్వహించి తీరాల్సిందేనని విద్యాశాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments