Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికలు: ఇప్పటివరకూ 34.28% నమోదు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:25 IST)
ఏపీలో పంచాయతీ మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ అందిన సమచారం ప్రకారం మొత్తమ్మీద 34.28 శాతంగా వుంది. ఆయా జిల్లాల్లో పోలింగ్ శాతం ఈ క్రింది విధంగా వుంది.
 
శ్రీకాకుళం 29.13%
 
విశాఖ 40.78%
 
తూ.గో 35.07%
 
ప.గో 29%
 
కృష్ణా 36%
 
గుంటూరు 38%
 
ప్రకాశం 28.65%
 
నెల్లూరు 26.72%
 
చిత్తూరు 38.97%
 
కడప 29.21%
 
కర్నూలు 45.85%
 
అనంతరం 35.00%

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments