Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్పు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:15 IST)
పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కలెక్టర్ల వినతి మేరకు... ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న 20 మండలాలకుగాను 15 మండలాల్లో తొలి దశలో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు.

ఒంగోలు డివిజన్‌లో మిగిలిన 5 మండలయిన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13 న రెండో దశలో ఎన్నికలను నిర్వహించనున్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3 వ దశకు బదులు ఫిబ్రవరి 13 న రెండోదశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకుగాను ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు.

లింగపాలెం, జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లో 4 వ దశకు బదులు ఫిబ్రవరి 17 న 3 వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments