పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్పు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:15 IST)
పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని పలు మండలాల్లో పంచాయతీ ఎన్నికల తేదీలను మారుస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. కలెక్టర్ల వినతి మేరకు... ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఉన్న 20 మండలాలకుగాను 15 మండలాల్లో తొలి దశలో ఎన్నికలను అధికారులు నిర్వహించనున్నారు.

ఒంగోలు డివిజన్‌లో మిగిలిన 5 మండలయిన కొరిశపాడు, జె.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవలో ఫిబ్రవరి 13 న రెండో దశలో ఎన్నికలను నిర్వహించనున్నామని ఎస్‌ఈసీ ప్రకటించింది.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో 3 వ దశకు బదులు ఫిబ్రవరి 13 న రెండోదశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏలూరు పరిధిలోని 4 మండలాలకుగాను ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు.

లింగపాలెం, జె.నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట మండలాల్లో 4 వ దశకు బదులు ఫిబ్రవరి 17 న 3 వ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments