Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సిలబస్‌ తగ్గింపు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:12 IST)
ఇంటర్‌లో సైన్స్‌ విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరం ప్రాక్టికల్స్‌ సిలబస్‌ను తగ్గిస్తూ ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కరోనాతో పనిదినాలు కుదించడం వల్ల 30శాతం ప్రాక్టికల్‌ సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సబ్జెక్టుల వారీగా తొలగించిన సిలబస్‌ను బోర్డు వెబ్‌సైట్‌ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్ష ప్రశ్నాపత్రం 70శాతం సిలబస్‌తోనే ఉంటుందని తెలిపారు.

తొలగించిన థియరీ సిలబస్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. దీని పట్ల విద్యార్థులు సంబరపడుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments