Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సిలబస్‌ తగ్గింపు

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (09:12 IST)
ఇంటర్‌లో సైన్స్‌ విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరం ప్రాక్టికల్స్‌ సిలబస్‌ను తగ్గిస్తూ ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

కరోనాతో పనిదినాలు కుదించడం వల్ల 30శాతం ప్రాక్టికల్‌ సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

సబ్జెక్టుల వారీగా తొలగించిన సిలబస్‌ను బోర్డు వెబ్‌సైట్‌ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ప్రాక్టికల్‌ పరీక్ష ప్రశ్నాపత్రం 70శాతం సిలబస్‌తోనే ఉంటుందని తెలిపారు.

తొలగించిన థియరీ సిలబస్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు. దీని పట్ల విద్యార్థులు సంబరపడుతున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments