Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో ఆక్సిజన్ కొరతతో ఒకేసారి ఆరుగురు మృతి

Webdunia
బుధవారం, 5 మే 2021 (20:19 IST)
నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ మరణ మృదంగం వినిపిస్తోంది. ముఖ్యంగా, జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం ఆరుగురు కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఆక్సిజన్ కొరత కారణంగా వీరంతా చనిపోయారు. అయితే, వీరంతా ఆక్సిజన్ కొరత వల్లే చనిపోయారా లేదా అనే విషయంపై జిల్లా ఆరోగ్య శాఖ స్పందించలేదు. 
 
మరోవైపు, గూడూరులోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో గత ఐదు రోజుల్లో ఐదుగురు కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఆక్సిజన్ కొరత కారణంగానే చనిపోయారు. అంతేకాకుండా, జిల్లాలోని అనేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఉన్నట్టు వార్తలు వస్తూనేవున్నాయి. ఇదిలావుంటే, ఆక్సిజన్ కొరత కారణంగా జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులను బలవంతంగా డిశ్చార్జ్ చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments