Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వెంకయ్య మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి: సోమిరెడ్డి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (12:09 IST)
ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న శ్రీ వెంకయ్య నాయుడు గారికి తెదేపా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ.. సింహపురి నుంచి హస్తినాపురి వరకు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం వెంకయ్య అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... అమ్మభాష పరిరక్షణకు అవిశ్రాంత పోరాటం.. ప్రజాస్వామ్య బలోపేతానికి నిరంతర కృషి.. కరోనా సంక్షోభ సమయంలో జాతిని ఉత్తేజం చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలతో భారతమాత ముద్దుబిడ్డగా నాలుగేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న గౌరవ ఉపరాష్ట్రపతి, పూజ్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
 
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా పెద్దాయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని మనసారా కోరుకుంటున్నాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments