Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వెంకయ్య మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి: సోమిరెడ్డి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (12:09 IST)
ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న శ్రీ వెంకయ్య నాయుడు గారికి తెదేపా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ.. సింహపురి నుంచి హస్తినాపురి వరకు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం వెంకయ్య అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... అమ్మభాష పరిరక్షణకు అవిశ్రాంత పోరాటం.. ప్రజాస్వామ్య బలోపేతానికి నిరంతర కృషి.. కరోనా సంక్షోభ సమయంలో జాతిని ఉత్తేజం చేసేందుకు ప్రత్యేక ప్రయత్నాలతో భారతమాత ముద్దుబిడ్డగా నాలుగేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న గౌరవ ఉపరాష్ట్రపతి, పూజ్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
 
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా పెద్దాయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని మనసారా కోరుకుంటున్నాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments