Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఓపీ సేవలు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:07 IST)
ఈ నెల 17వ తేది నుంచి తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభించనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌  తెలిపారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తిరిగి గైనిక్‌, ఇన్‌ఫర్టిలిటీ, మోనోపాజ్‌ క్లీనిక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న ప్రసూతి విభాగంలో ఎక్కువగా రద్దీ ఉండటం వలన దానిని తగ్గించడానికి ప్రసూతి వైద్య భవనం నుంచి స్ర్తీ వైద్య విభాగం సేవలు మరో భవనంలోకి మార్చడం జరిగిందన్నారు.

సంతాన లేమితో బాధపడుతున్న దంపతులకు ప్రతి రోజూ స్ర్తీ వైద్య విభాగంలో ఓపీ సేవలు, చికిత్స అందిస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా సంతాన సాఫల్య కేంద్రం నుంచి ప్రతి బుధవారం, శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఎలక్ట్రిఫైయింగ్ అజిత్ కుమార్ సెకండ్ లుక్

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

రిలీజ్ కు రెడీ అవుతోన్న గ్యాంగ్ స్టర్ మూవీ టీజర్ లాంఛ్

కల్కి రిలీజ్ తో కళకళలాడుతున్న థియేటర్స్

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న అగ్నిసాక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

తర్వాతి కథనం
Show comments