Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బర్డ్'లో ఓపి సేవలు ప్రారంభం

'బర్డ్'లో ఓపి సేవలు ప్రారంభం
, సోమవారం, 17 ఆగస్టు 2020 (20:09 IST)
తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో సోమవారం నుంచి ఓపి సేవలు పునఃప్రారంభించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎం.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు.

కోవిడ్-19 జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ రోజుకు 50 మందికి ఓపి సేవలు అందిస్తున్నామని ఆయన వివ‌రించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోగులకు ఓపి సేవలు అందుతాయని చెప్పారు.

అత్యవసర కేసులు అడ్మిట్ చేసుకుంటున్నామని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖర్చుకు వెనుకాడకుండా అన్ని సదుపాయాలు అందించాలి: జగన్‌