Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు కుర్రోడు ఉపరాష్ట్రపతిని కలిశాడు.. ఎందుకు..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:53 IST)
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును ఒంగోలు కుర్రోడు సుభాష్ చంద్రబోస్‌ కలుసుకున్నారు. ఎందుకో తెలుసా?. ఈ విషయంపై స్వయంగా ఉపరాష్ట్రపతే తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"బేటీ బచావ్ - బేటీ పడావ్' అనే నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు సుభాష్ చంద్రబోస్ ఈ రోజు (శుక్రవారం) నన్ను కలిశారు. సామాజిక చైతన్యం కోసం మంచి పని చేస్తున్న ఆ యువకుడికి అభినందనలు. దేశ యువత నుంచి ఇలాంటి స్ఫూర్తినే ఆకాంక్షిస్తున్నాను" అంటూ వెంకయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments