Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలు కుర్రోడు ఉపరాష్ట్రపతిని కలిశాడు.. ఎందుకు..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:53 IST)
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును ఒంగోలు కుర్రోడు సుభాష్ చంద్రబోస్‌ కలుసుకున్నారు. ఎందుకో తెలుసా?. ఈ విషయంపై స్వయంగా ఉపరాష్ట్రపతే తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"బేటీ బచావ్ - బేటీ పడావ్' అనే నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు సుభాష్ చంద్రబోస్ ఈ రోజు (శుక్రవారం) నన్ను కలిశారు. సామాజిక చైతన్యం కోసం మంచి పని చేస్తున్న ఆ యువకుడికి అభినందనలు. దేశ యువత నుంచి ఇలాంటి స్ఫూర్తినే ఆకాంక్షిస్తున్నాను" అంటూ వెంకయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments