Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లిస్తానని ఇంటికి పిలిచి మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో ఓ దారుణం జరిగింది. అప్పు చెల్లిస్తానని నమ్మబలికి మహిళను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఓ కానిస్టేబుల్. ఈ కామాంధుడైన కానిస్టేబుల్‌కు మరో ఇద్దరు మిత్రులు కూడా తనవంతు సహకారం అందించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు దిబ్బల రోడ్డుకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె వద్ద కానిస్టేబుల్ రూ.35 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. 
 
అదేక్రమంలో ఆమెతో సన్నిహితంగా మెలుగుతూనే, ఆమెకు తెలియకుండానే నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. డబ్బులు చెల్లించమని కోరితే ఆ చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 8న అప్పు చెల్లిస్తానని తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి నల్లూరి సుధాకర్‌ ఇంటికి మహిళను పిలిచాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేశ్‌ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని వెళ్లగా సుధాకర్‌, వీరి స్నేహితుడు దొంగా హరి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగన్ ఉన్నపుడే బావుండేది.. వచ్చే దఫా గెలవడం కష్టం : జేసీ ప్రభాకర్ రెడ్డి

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments