Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోయిన నిమ్మకాయల ధరలు.. ఒక్క నిమ్మ పది రూపాయలు

సెల్వి
శనివారం, 30 మార్చి 2024 (11:21 IST)
నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి తీవ్రత పెరగడంతో నిమ్మకాయల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిన్నమొన్నటి వరకు 20 రూపాయలకు అరడజను నిమ్మకాయలు దొరకగా, నేడు వాటి ధర రూ. 40కి పెరిగింది. విడిగా అయితే ఒక్కోటి పది రూపాయలు పలుకుతోంది. కిలో ధర రూ.200లకు పెరుగుతోంది. 
 
నిమ్మకాయలు అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కర్ణాటకలో ఈసారి వాటి ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా నిమ్మ సాగవుతుంది. 
 
ఏపీలో 7 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments