Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోయిన నిమ్మకాయల ధరలు.. ఒక్క నిమ్మ పది రూపాయలు

సెల్వి
శనివారం, 30 మార్చి 2024 (11:21 IST)
నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడి తీవ్రత పెరగడంతో నిమ్మకాయల ధరలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడమే కారణమని వ్యాపారులు చెప్తున్నారు. నిన్నమొన్నటి వరకు 20 రూపాయలకు అరడజను నిమ్మకాయలు దొరకగా, నేడు వాటి ధర రూ. 40కి పెరిగింది. విడిగా అయితే ఒక్కోటి పది రూపాయలు పలుకుతోంది. కిలో ధర రూ.200లకు పెరుగుతోంది. 
 
నిమ్మకాయలు అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కర్ణాటకలో ఈసారి వాటి ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా నిమ్మ సాగవుతుంది. 
 
ఏపీలో 7 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, తెలంగాణలో 1.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో నిమ్మకాయ ధరలు పెరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రణయగోదారి పాటల్లోని లిరిక్స్, బీట్, బాగున్నాయి : కోటి

పవన్ కళ్యాణ్ నిజమైన ఐకాన్ స్టార్ ! మరి అల్లు అర్జున్ ?

ట్యాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ అంటూ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కితాబు

జయహో రామానుజ సినిమా పాటలు తిలకించి మెచ్చుకున్న తెలంగాణ మంత్రులు

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments