ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులను కేటాయించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు
ఈ పోస్టుల కేటాయింపును జిల్లాల వారీగా పరిశీలిస్తే,
శ్రీకాకుళం జిల్లాలోని7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,
విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు